పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
Posted 2026-02-01 13:53:27
0
185
బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్ కుమార్ పార్టీ నిర్వహించే సేవా, హిందూ ధర్మ సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు లభించిన ఈ అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ప్రేమ్, పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mumbai Investors Track Emerging Market Opportunities
Investors in Mumbai are closely monitoring stock market movements as analysts release fresh...
Governor Empowered to Appoint Interim VCs for Odisha Universities
The Odisha Cabinet recently approved the Odisha Universities (Amendment) Ordinance, 2025,...
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ
10-01-2026
ప్రచురణార్థం
* *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...
Design Registration Protects the Look of Your Product
A design registration protects the unique appearance, shape, pattern, or ornamentation of your...
Names of twins of Ram Charan and Upasana
Names of twins for Mega family ram charan and upasana are
Sivaram - Baby boy
Anvira Devi...