మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.

0
119

మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) భూమిని అదే గ్రామానికి చెందిన నీలావతి, శ్యాము, శ్రీనివాసులు అక్రమంగా దొంగ పత్రాలతో రాయించుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జరిగిన గొడవలో రాజేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్...
By Bonagiri RaviShankar 2026-05-20 04:38:22 0 62
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 181
Andhra Pradesh
జెన్ జెడ్ పోస్ట్ ఆఫీసు ప్రారంభం
కర్నూలు! కర్నూలు ధూపాడు సమీపంలో గల కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జన్ జెడ్ పేరుతో...
By Hari Krishna 2025-12-12 09:48:30 2 2K
Andhra Pradesh
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*    *జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌...
By Rajini Kumari 2025-12-15 08:14:07 0 276
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
By Pagadala Venkateswar 2026-01-04 07:11:29 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com