ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్

0
414

స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి. పౌర రా లకు ఓటు హక్కు భారత్ ప్రభుత్వం కల్పించింది. రాజ్యాంగం ద్వారా పరిపాలన విభాగం శాసన సభ. న్యా యా వ్యవస్థ లు ద్వారా భారత ప్రజా స్వామ్య స్వాతంత్ర్యం నడుస్తున్నది . 1989 మార్చిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చట్ట సభలలో ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించి ఆమోదం తెలిపారు. భారత ఎన్ని కల కమీషన్ వారు నిర్ణయించిన తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి మొదటి ప్రపంచం ఎక్కువ జనాభాలో చైనా దేశం మొదటి  స్థానం లో ఉండగా ఇప్పుడు 13.1.2026 నాటికి 140 కోట్ల 26 లక్షల భారత్ జనాభా ఉంది. ఇందులో ఓటు హక్కు గలవారు వంద కోట్ల పై గానే ఉన్నారు. స్థానిక. సార్వత్రిక ఎన్నికల్లో ఈ వి యం లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతి పక్షాలు మరియు కొంత మంది ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఎన్నికల విద నం లో మార్పులు తీసుకు రా వా లని విద్యావేత్తలు . న్యాయ వాదులు నిపుణ లు ప్ర జ లు అభిప్రాయ ప డుతున్నారు. కాబట్టి ప్రజా స్వామ్య ము గల మన దేశము లో భారత ఎన్నికల నియమావళి అను గుణంగా సవరించాలని కోరుతున్నట్లు తెలిసింది

Search
Categories
Read More
Punjab
ਪੰਜਾਬ ਵਿੱਚ ਬਾਢ਼ ਪੀੜਤਾਂ ਲਈ ਰਾਹਤ ਸਮੱਗਰੀ ਵੰਡੀ ਗਈ
ਬੰਗਾਲ ਤੋਂ ਆਈ #ਸਮਾਜਿਕਸੇਵਕਾਂ ਦੀ ਟੀਮ ਨੇ "#ਪੰਜਾਬਕਾਲਿੰਗ - ਬਾਢ਼ਰਾਹਤਡ੍ਰਾਈਵ2025" ਤਹਿਤ ਅਜਨਾਲਾ, ਡੇਰਾ ਬਾਬਾ...
By Pooja Patil 2025-09-13 07:47:12 0 161
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 121
Telangana
దస్తూరాబాద్: ‘ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'
దస్తూరాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా...
By Mitappaly Shiavji 2026-01-03 08:05:53 0 270
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 220
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com