పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం

0
44

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడసేవను నిర్వహించనున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై అలంకరించి మాడవీధులలో ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం తీసుకువెళ్తారు కార్యక్రమంలో ఏవి శ్రీనివాస్ ఆచార్యులు, ఏవీ లక్ష్మీపతి ఆచార్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By Rajini Kumari 2025-12-19 12:18:23 0 110
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 52
Andhra Pradesh
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు : బి.ఇ.ఎం.ఎల్ (BEML) లో మేనేజర్లుభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని...
By Hari Krishna 2025-12-23 04:55:47 0 93
Jammu & Kashmir
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch A raging forest fire near the Line of...
By BMA ADMIN 2025-05-23 10:44:43 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com