నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.

0
96

నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు బుధవారం 12 మందిపై కేసు నమోదు చేశారు. నారాయణ, రవిబాబు వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు, ఒక వర్గం నుంచి ఐదుగురిపై, మరో వర్గం నుంచి ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న...
By Mobbu Venkatramana 2026-02-16 07:18:51 1 502
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 222
Andhra Pradesh
అల్లు శిరీష్ కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*   *హైదరాబాద్:*  ప్రముఖ...
By Rajini Kumari 2026-03-09 13:00:17 0 102
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 165
Andhra Pradesh
రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో  బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను...
By Gadiyapudi Narendra 2026-02-27 04:25:40 0 127
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com