జయహో హిందూ ముస్లిం ఏక్ హై

0
145

జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..

 

జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో...

 

ఈరోజు 28.1.2026....

జైభారత్ మూమెంట్ ఆధ్వర్యంలో జైహో కార్యక్రమం విజయవాడ గాంధీ నగర్ లోని 

తోలేటి కన్సల్టెంట్స్ హాల్లో జరిగింది, జైహో పట్టణ అధ్యక్షులు సత్యవతి గారు అధ్యక్షత వహించిరు. మాట్లాడారు,జైభారత్ నాయకులు ఖదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల ముఖ్య వక్తగా ప్రసంగించారు, హీందూ ముస్లిం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని రాంప్రసాద్ బిస్మిల్ అష్పాకుల్లా ఖాన్ త్యాగాలను స్మరించుకుంటూ గాంధీ స్వాతంత్ర్య మరియ సమరయోధులు కోరుకున్న భారత దేశాన్ని ఆశయాలని సాధించడానికి కృషి చేయాలని, ఒకరికి ఒకరు సహకరించాల్సిందిగా కోరారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు 

 శ్రీ తోలేటి శ్రీకాంత్ గారు దేశంలోని అన్ని మతాల వారు సోదరభావంతో జీవించాలని ఎవరి మతాన్ని వారు అవలంబిస్తూ ఇతర మతాలను గౌరవించుకుంటూ సోదర భావంతో జీవించాలని సూచించారు,వీర బ్రహ్మం గారు చూపిన మతసామరస్యం దారిలో మనం అందరం కలిసి నడవాలని తెలిపారు. మాకు విలైనంతవరకు జైభారత్ కు ఎంత సహాయం చేయాలో చేస్తానని అన్నారు చేయించారు. ఖదిజ్ఞాసి రాజమణి మత సామరస్యం తో జీవిస్తూ అందరూ కలసి ఐక్య మత్యంతో జీవిస్తామని మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య సమరయోధులతో చేయించిన శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి మరీదు ప్రసాద్,చంద్రశేఖర్,t.ప్రసాద్ యాదవ్,sk భాష గారూ పలువురు పెద్దలు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు.

Search
Categories
Read More
Telangana
వేగం కన్నా ప్రాణం ముఖ్యం : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్.
అర్ముడ్ అధికారుల, సిబ్బంది నూతన పోలీసు నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి,రామగుండం...
By Avunoori Mahesh 2026-04-12 16:06:03 0 120
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 2K
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-04-15 07:31:06 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com