రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.

0
37

రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం జరిగింది. పెద్ద కురపల్లి పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు నాయుడిని, కురిజాల పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ నాయుడిని పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నియామకాలు మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, జడ్పిటిసి రామచంద్రారెడ్డి, కురిజాల సర్పంచ్ ఆనంద్, పెద్దకూర పల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 151
Telangana
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతకాన్నిఅవిస్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.
మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా...
By Gangaram Rangagowni 2026-01-26 04:31:06 0 114
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:10:52 0 95
Business
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025 On May 20,...
By BMA ADMIN 2025-05-20 06:19:01 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com