డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.

0
89

మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ నాయకులు మంగళవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు ఫిర్యాదు చేశారు. కదిరి రోడ్డులో మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 2. 70 కోట్లతో తాత్కాలిక డ్రైన్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రోడ్డు వెడల్పు అనంతరమే శాశ్వత డ్రైన్లు నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
పరస్పర రాజీతోనే కక్షిదారులకు సత్వర న్యాయం : జస్టిస్ కె లక్ష్మణ్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :    జిల్లా న్యాయ సేవల అథారిటీ మేడ్చల్ -...
By Sidhu Maroju 2025-11-16 15:24:52 0 154
Andhra Pradesh
మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే...
By Pagadala Venkateswar 2026-02-11 05:58:26 0 84
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-04 06:45:07 0 78
Andhra Pradesh
సీసీ రోడ్డు ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !!
కర్నూలు : పాణ్యం :  కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్...
By Hari Krishna 2025-12-24 14:30:09 0 185
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com