ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;

0
118

కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి రమణయ్య  

గవర్నమెంట్ పాఠశాల కి వెళ్లి విద్యార్థుల స్థితి గతులను తెలుసుకొని మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకొని సరిగ్గా ఉంటుందా లేదా భోజనం మంచిగా లేకుంటే చెప్పండి అని అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకొని విద్యార్థులతో కలిసి తినడం జరిగింది.

# saketh

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమర్జెన్సీ గేటు పోస్టుమార్టం గది రెండు గేట్లు నిర్మించేందుకు ప్రహరీ గోడను బంకులను జేసిబి తొలగిస్తున్న అధికారులు
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్  వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య...
By Chennaiah Kati 2026-01-09 04:54:37 0 202
Andhra Pradesh
బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.
సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో...
By Pagadala Venkateswar 2026-02-09 08:14:19 0 29
Telangana
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ పాల్ .|
హైదరాబాద్ : 2024తో పోలిస్తే 25లో 2 శాతం తగ్గిన ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన...
By Sidhu Maroju 2026-01-05 09:37:05 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com