కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..
Posted 2026-01-28 08:52:19
0
114
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్" బిల్లులు అవినీతిఫై ఎలక్ట్రికల్ AE గారు పిర్యాదు...
శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ #రామకృష్ణ కరెంటు బిల్లులు కట్టేస్తామని చెప్పి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్లులు కట్టగపోగా పైన అప్డేట్ అవ్వలేదని తరుచూ సమాధానం ఇవ్వడంతో, బిల్లులో పాతబకాయిలు చూపించడంతో, సేవలలో కూడా జాప్యం చేయడం వంటి చేయడం వలన శంఖవరం AE గారికి పిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది... ఇదే విధంగా ప్రైవేట్ వ్యక్తులు ఏర్పర్చుకుని ఉచితంగా చేయవల్సిన పనులకు కూడా ప్రజలు నుండి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు...
#dadala babji
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి...
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడ
*వైసిపి అధినేత వైఎస్ జగన్ :*
25 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు...
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతావజ్ టీం #శివనాగేంద్ర...
ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొరియర్స్, పార్సిల్స్ డోర్ డెలివరీ ఫ్రీ, ఎన్ని కిలోమీటర్ల వరకంటే..?
ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు...