ఆయుష్ శాఖ సమా వేశం

0
458

విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్ హాజరైన నా రు సమా వేశానికి ఉత్తరాంధ్ర జోన్ - 1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90 మంది హా జరు ఐ నారు. వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరు కావడానికి డిస్పెన్సర్ లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందుబాటులో రాబోవు తున్నదనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వైద్యుల పై మరియు సిబ్బందిపై చర్యలు ఉంటాయి అన్నా రు. జాతీయ ఆయుష్ మిస్సన్ నిధులు రాష్ట్రంలో ఆసుపత్రి లను అభివృద్ధి చేస్తున్నారు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ డాక్టర్ ఉప సంచా లకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖకు వచ్చినప్పుడు నుండీ మందు ల కు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధికారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్ తది తరులు  హాజరై నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 113
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...* రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... *...
By Hari Krishna 2025-12-26 00:23:29 0 110
Rajasthan
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
By BMA ADMIN 2025-05-20 06:47:45 0 2K
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 595
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com