నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి

0
220

ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ లో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కారం కొరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు వీలైన అంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని వివిధ శాఖ అధికారులు కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
By Pagadala Venkateswar 2026-05-08 05:19:27 0 56
Telangana
నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా...
By Sadaq Sadaq 2026-03-19 17:27:27 0 145
Bharat Aawaz
India to Bolster ‘Sudarshan’ S-400 Defences with ₹10,000 Crore Missile Deal
NEW DELHI, DECEMBER 2025 – To ensure a robust multi-layered air defense shield, the...
By Venugopal Gopal 2025-12-26 17:31:41 0 4K
Telangana
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
By Sidhu Maroju 2026-02-03 04:56:09 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com