మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.

0
56

చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, అభిమానులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం 8 గంటలకే పెరేడ్ మైదానానికి చేరుకున్నారు. ముఖ్య అతిథి, అన్నమయ్య జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తదితరుల రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు...
By Pagadala Venkateswar 2026-01-15 11:30:01 0 89
Andhra Pradesh
కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ !!
కర్నూలు : కర్నూలు సిటీ :కర్నూలు లోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఫుడ్  కమిషన్...
By Hari Krishna 2026-01-06 06:47:07 0 106
Jammu & Kashmir
"Book Raids in Kashmir Spark Free Speech Debate"
Srinagar, Jammu&Kashmir- Authorities in Srinagar conducted raids on several bookstores,...
By BMA ADMIN 2025-08-11 10:09:18 0 1K
Telangana
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
By Sidhu Maroju 2025-12-16 13:20:51 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com