మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.

0
132

మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక సీటీఎం రోడ్డు, దేవతా నగర్‌కు చెందిన రామసుబ్బమ్మ (65)గా గుర్తించారు. టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results Link Below !!!!
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:15:44 0 166
Telangana
"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో,...
By Sidhu Maroju 2026-04-30 12:10:18 0 130
Telangana
దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర
  టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ...
By Jagadeesh Babu 2026-05-17 11:07:04 0 119
Telangana
పెట్రోల్ డీజిల్ కొరతలు.....
భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు.... వరంగల్...
By Gujile Ramu 2026-04-28 03:30:37 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com