ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు

0
431

విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం 8 గంటలకు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కైపు శ్రీని వా సులు ఎగుర వేశారు . వారు మాట్లాడుతూ మన దేశ భక్తుల పోరాట ఫలిత మే. నిండు స్వతంత్రం వచ్చిందని దేశ భక్తులను కొని యా డా రు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రవి ప్రకాష్. ఆపరేటర్ రవి కిషోర్. డి ఇ ఓ. సుష్మా స్వరాజ్. సి సి. వినోద్ కుమార్. అటెండర్ శ్రీవల్లి. రాము. తది తరులు  పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు.
ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ వైసీపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:52:29 0 85
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...* రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... *...
By Hari Krishna 2025-12-26 00:23:29 0 110
Andhra Pradesh
పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి
గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక...
By mahaboob basha 2025-09-25 10:24:36 0 228
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com