ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు

0
522

విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం 8 గంటలకు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కైపు శ్రీని వా సులు ఎగుర వేశారు . వారు మాట్లాడుతూ మన దేశ భక్తుల పోరాట ఫలిత మే. నిండు స్వతంత్రం వచ్చిందని దేశ భక్తులను కొని యా డా రు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రవి ప్రకాష్. ఆపరేటర్ రవి కిషోర్. డి ఇ ఓ. సుష్మా స్వరాజ్. సి సి. వినోద్ కుమార్. అటెండర్ శ్రీవల్లి. రాము. తది తరులు  పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం
  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం...
By Mobbu Venkatramana 2026-01-24 08:29:30 0 512
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 225
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com