ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు

0
553

విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం 8 గంటలకు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కైపు శ్రీని వా సులు ఎగుర వేశారు . వారు మాట్లాడుతూ మన దేశ భక్తుల పోరాట ఫలిత మే. నిండు స్వతంత్రం వచ్చిందని దేశ భక్తులను కొని యా డా రు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రవి ప్రకాష్. ఆపరేటర్ రవి కిషోర్. డి ఇ ఓ. సుష్మా స్వరాజ్. సి సి. వినోద్ కుమార్. అటెండర్ శ్రీవల్లి. రాము. తది తరులు  పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 172
Andhra Pradesh
జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
కర్నూలు జిల్లా...వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...  డిఐజి , కర్నూలు...
By Hari Krishna 2026-01-03 14:52:20 0 235
Sports
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
By Bharat Aawaz 2025-07-02 17:53:09 0 2K
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 173
Andhra Pradesh
చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
      చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై...
By Pagadala Venkateswar 2026-07-17 05:37:11 0 25
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com