కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము

0
456

విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు జాయింట్  కలెక్టర్ విద్యాధరి గారు త్రివర్ణ పతకాన్ని ఎగురు వేశారు. వారు సిబ్బందికి. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. మన భారత స్వాతంత్ర ఉద్యమకారులు ఆంగ్లేయ లుతో పోరాడి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించారు. మరియు 1956 జనవరి 26 గణ తంత్ర దినోత్సవం . పూర్తి స్వాత త్రం ఇచ్చి వారి దేశానికి వారిని వెళ్ళిపోయోటట్లుగా చేశారు. పోరాటం చేసిన వారిలో జవ హ ర లా ల్ నెహ్రూ. మహాత్మ గాంధీ. సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్గ జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. సరోజినీ నాయుడు. అల్లూరి సీతారామరాజు. ఇంకా యంతో మంది మన భార తీయ లు. తెల్లదొర లతో పోరాడి నారు. మన దేశంలో ఉన్న సంపద దోసుకొని వెళ్ళిపోయారు. వారు మన దేశంలో ఉన్నప్పుడు . అనేక పన్నులు వసూలు చేస్తూ వారి చెప్పు చేతులలో వుండే వారం. నిరక్ష రాస్యతో మగ్గుతూ. అమాయకులగా చేస్తూ మన భారతీయ లను వారి మాట వినక పోతే చా ల చిత్ర హింస లు పెట్టే వారు. మన వారు ఆనాడు జైళ్లకు అనేక మంది వెళ్ళారు. ఈరోజు మన దేశ భక్తులు పోరాడిన ఫలితమే ఈ నాడు పూర్తి స్వతంత్రంతో మన రాజ్యాంగ హక్కులతో బతుకు తున్నామని అన్నా రు. ఈ  కార్య్రమంలో జిల్లా రెవెన్యూ  అధికారి గారు. ఏ ఓ. గారు. మరియు కార్యా లయ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర...
By Ponnala Srinivasrao 2026-03-13 07:49:30 0 194
Telangana
రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం*...
By Vadla Egonda 2025-06-10 04:39:20 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com