కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము

0
485

విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు జాయింట్  కలెక్టర్ విద్యాధరి గారు త్రివర్ణ పతకాన్ని ఎగురు వేశారు. వారు సిబ్బందికి. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. మన భారత స్వాతంత్ర ఉద్యమకారులు ఆంగ్లేయ లుతో పోరాడి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించారు. మరియు 1956 జనవరి 26 గణ తంత్ర దినోత్సవం . పూర్తి స్వాత త్రం ఇచ్చి వారి దేశానికి వారిని వెళ్ళిపోయోటట్లుగా చేశారు. పోరాటం చేసిన వారిలో జవ హ ర లా ల్ నెహ్రూ. మహాత్మ గాంధీ. సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్గ జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. సరోజినీ నాయుడు. అల్లూరి సీతారామరాజు. ఇంకా యంతో మంది మన భార తీయ లు. తెల్లదొర లతో పోరాడి నారు. మన దేశంలో ఉన్న సంపద దోసుకొని వెళ్ళిపోయారు. వారు మన దేశంలో ఉన్నప్పుడు . అనేక పన్నులు వసూలు చేస్తూ వారి చెప్పు చేతులలో వుండే వారం. నిరక్ష రాస్యతో మగ్గుతూ. అమాయకులగా చేస్తూ మన భారతీయ లను వారి మాట వినక పోతే చా ల చిత్ర హింస లు పెట్టే వారు. మన వారు ఆనాడు జైళ్లకు అనేక మంది వెళ్ళారు. ఈరోజు మన దేశ భక్తులు పోరాడిన ఫలితమే ఈ నాడు పూర్తి స్వతంత్రంతో మన రాజ్యాంగ హక్కులతో బతుకు తున్నామని అన్నా రు. ఈ  కార్య్రమంలో జిల్లా రెవెన్యూ  అధికారి గారు. ఏ ఓ. గారు. మరియు కార్యా లయ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన...
By Kothuru Murali 2026-05-21 18:18:32 0 36
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 272
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 269
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Andhra Pradesh
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-01-25 06:25:53 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com