మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.

0
131

అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరిచారు. కలెక్టరేట్ నుంచి బిటి కళాశాల మైదానం వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని, ఎన్నికల్లో తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 266
Andhra Pradesh
వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ప్రారంభం: రైతులకు నీటి భద్రత.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో "నీటి భద్రత" కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్...
By Pagadala Venkateswar 2026-04-07 04:04:02 0 100
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 131
Telangana
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
By Sadaq Sadaq 2026-03-12 18:01:28 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com