పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.

0
70

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవమూర్తులు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు బ్రాహ్మణ వీధి, నగర వీధి, కటకిందపాలెం మీదుగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి మంగళహారతులు సమర్పించి, వారి దర్శన భాగ్యాన్ని పొందారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 192
Andhra Pradesh
గుంటూరు సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్గారు కలెక్టర్ శ్రీ అన్సారీయా తమిమ్ గారు.
  <>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ:...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:44:58 0 177
Telangana
బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు....
By Thativar Shivaji 2026-01-26 14:44:00 0 223
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com