ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు

0
150

ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుభాషి ప్రసాద్ బాబు దేవాలయాలు మన నాగరికతకు సాంప్రదాయానికి ప్రతీకలు  కొనియాడారు 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com