పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.

0
75

పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుంగనూరు బీడీ కాలనీ, హనుమంతురైదిన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్, పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్, యూనిట్ ఇంచార్జి షామీర్ లాల్, టీడీపీ నాయకులు నూరుల్లా, నాసిర్, ఇమ్రాన్, రాజు (మునీర్), సల్మాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మంత్రివర్గంలోకి ముగ్గురు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మనకొండూరు...
By Vadla Egonda 2025-06-08 01:44:13 0 1K
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 74
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు: కమిషనర్
కర్నూలు :  మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-08 11:33:14 0 116
Andhra Pradesh
జై భీమ్ సినిమా స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక!!
కర్నూలు : జై భీమ్ సినిమా స్పూర్తి దాత జస్టిస్ చంద్ర ఈరోజు కర్నూల్ లో జరిగే  రాజ్యాంగం...
By Hari Krishna 2025-12-13 02:15:17 0 239
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com