ఉప సర్పంచ్ కేదారి సాయం

0
395

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ఉపసర్పంచ్ నెమలికేదారి గౌడ్ గారు బుధవారం 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు నెమలి మహేందర్ గౌడ్. వెంగల్ దాస్ హరిదాసు. సంఘం గోపి. బల్ల కృష్ణ. గరిదాసు శ్రీశైలం. సన్నపూరు నర్సింలు. రచ్చ కేశవులు. పిండికూర మహేష్. గొల్లన్న ప్రశాంత్. శ్రీరాముల ప్రశాంత్ .నగేష్. సంజయ్. అజయ్. మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Business & Finance
Expand Globally with Easy IEC Registration Online
Start importing and exporting with confidence through professional Import Export Code (IEC)...
By Navya Sree 2026-07-08 08:33:15 0 93
Sports
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
By Bharat Aawaz 2025-07-03 06:36:55 0 3K
Telangana
ISRO LVM3 M6 Rocket Set for Launch 2025
ISRO successfully launched the LVM3-M6 rocket CES carrying the BlueBird Block-2 satellite, the...
By Yadamma Raju Gajapaga 2025-12-24 12:14:29 0 641
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 134
SURAKSHA
Bengal Police Cyber Safety Initiative
The West Bengal Police has launched a comprehensive awareness campaign to combat the surge in...
By Kalaga Sailaja 2026-06-27 07:07:52 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com