ప్రజా సౌకర్యార్థం - ఆక్రమణలపై ఉక్కు పాదం : హైడ్రా కమిషనర్ కు వినతిపత్రం.|

0
135

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు ఇంద్రనగర్  కాలనీ వాసుల దశాబ్దాల వరద కష్టాలకు చెప్పి పెట్టేందుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి నడుం బిగించారు. ఆయన ఆదేశాల మేరకు అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో హైడ్రా (hydraa) కమిషనర్ రంగనాథ్ ని కలిసి పత్రం అందజేశారు. 

 డ్రైనేజీ మరియు వరద కాలువలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాల వల్ల వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని వాటిని వెంటనే తొలగించాలని వారు కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్టా నిర్మాణాలపై కఠిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారు. 

ఈ కార్యక్రమంలో మోసిన్, విజయ్ శేఖర్,  రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం,
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,   సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో...
By Bittu Bittu 2025-12-27 12:07:22 0 240
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 133
Puducherry
Puducherry Rolls Out Financial Inclusion Campaign Across Panchayats
From July 1 to September 30, Puducherry is implementing a Financial Inclusion Saturation Campaign...
By Bharat Aawaz 2025-07-17 11:22:40 0 1K
Andhra Pradesh
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*   * జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక * కల్తీ నెయ్యి...
By Rajini Kumari 2026-02-06 09:40:13 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com