దావోస్స్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన వసంత కృష్ణ ప్రసాద్

0
145

దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు. 

 

ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని కలిసి దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Gujarat
આરોગ્ય કેન્દ્રોની ઉપલબ્ધતા: સમુદાય માટે મહત્વપૂર્ણ પગલાં
સરકાર દ્વારા #HealthCenters અને આરોગ્ય સેવાઓ (#PrimaryHealthcare) પ્રદાન કરવા માટે અનેક પ્રયાસો...
By Pooja Patil 2025-09-11 07:40:27 0 166
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 138
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 69
Telangana
అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు
మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్...
By Bittu Bittu 2025-12-13 10:55:46 0 271
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com