పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు

0
85

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన వెంకటరత్నంను రూ. 50 వేలు మోసం చేసి, బెదిరింపులకు గురిచేసిన నాగిరెడ్డి, రుద్రయ్య, మహేష్ కుమార్, రెడ్డప్ప, సంజీవయ్యలను యుఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Accelerates Infrastructure Development Projects
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen public infrastructure through...
By Fathima Safa 2026-07-06 06:12:31 0 59
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-01-22 06:32:17 0 151
Gujarat
GIFT City Goes Global: Taiwan’s CTBC Bank Opens Branch
In a historic first for Indo-Taiwanese financial relations, CTBC Bank Co. Ltd. has inaugurated...
By Dunna Jessicaruth 2026-05-15 05:03:20 0 81
Business & Finance
Follow the Right Steps to Get Your Digital Signature
Obtaining a Digital Signature Certificate (DSC) involves a simple but important verification...
By Navya Sree 2026-07-11 07:18:52 0 74
Andhra Pradesh
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి.
  జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి 16-06-2026 Tue Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-06-16 04:31:17 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com