పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష

0
108

ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీలత గురువారం ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. అప్పటి సీఐ రిషికేశవ్ పిసిలతో కలిసి దొంగలను పట్టుకునేందుకు కర్ణాటక చిక్బల్లాపూర్‌కు వెళ్లినప్పుడు మల్లికార్జున, సుబ్రమణి, హసీన, గంగాధర్, నరేష్ పోలీసులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నేరం రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించారు.

Search
Categories
Read More
Haryana
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police Conduct Joint Operation
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police...
By BMA ADMIN 2025-05-22 05:22:51 0 2K
Telangana
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Sidhu Maroju 2025-11-16 13:38:19 0 156
Andhra Pradesh
విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్.. 15 వారాలకు ఇమ్మాన్యుయేల్ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముందే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:09:49 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com