జోగి రమేష్ , జోగి రాముకి బైలు

0
69

AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్డు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 183
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల...
By Kothuru Murali 2026-02-14 08:05:54 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com