పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

0
143

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసుకు వెళ్లారు. రెగల్ రోడ్డు పంచాయతీ బోరుకు ఉన్న సుమారు 40 మీటర్ల సర్వీస్ కేబుల్ ను దొంగిలించారు. పంచాయతీ సిబ్బంది మరమ్మత్తులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
  జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 04-05-2026 Mon 07:39 | Both States...
By Pagadala Venkateswar 2026-05-04 06:08:50 0 59
Andhra Pradesh
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:22:43 0 124
Telangana
నిజామాబాద్: తెలంగాణెనెక్స్ట్ టార్గెట్ బిజెపి
నిజామాబాద్. 5 రాష్ట్రీయ ఎనికలు ముగిసిన నేపధ్యంలో తర్వత టార్గెట్ తెలంగాణనే  అని బిజెపి...
By Sadaq Sadaq 2026-05-03 10:14:47 0 111
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ   — డా. కవిత రెడ్డి IIHFW...
By Sadaq Sadaq 2026-05-17 02:17:41 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com