శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
146

ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి గారి పల్లెలో శ్రీరామ స్వామి నూతన దేవాలయం ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై మంత్రిగారికి పురోహితులు వేద ఆశీర్వాదం అందజేశారు మంత్రిగారు మాట్లాడుతూ పది లక్షల రూపాయలు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన దేవాలయ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అని తెలిపారు అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు 

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే...
By Sunka Santhosh 2026-05-07 03:57:42 0 79
Telangana
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...
By Sadaq Sadaq 2026-04-07 18:11:09 0 146
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:05:16 0 39
Andhra Pradesh
సాధారణ వ్యక్తిలా.. హోటల్లో టిఫిన్ చేసిన బేబినాయన
ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్...
By Boiena Rajesh 2026-03-09 02:13:21 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com