పిఎం సూర్య ఘర్ లక్ష్యాలు సాధించాలి.

0
161

గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు అధికారులను ఆదేశించారు.

ల్యాండ్ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని, ప్రతి వారం ప్రగతి నివేదిక రావాలని స్పష్టం చేశారు.మార్చి 31 లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొన్ని గ్రామాల్లో 100% సూర్య ఘర్ అమలు లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.

📊 ప్రస్తుత ప్రగతి

▪️ రిజిస్ట్రేషన్లు: 18,285

▪️ సోలార్ ఏర్పాటు గృహాలు: 6,165.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల...
By Rajini Kumari 2025-12-22 11:24:04 0 158
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2026-03-15 10:20:42 0 91
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 91
Andhra Pradesh
ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే...
By Boya Dasthagiri 2026-03-29 13:42:42 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com