దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.

0
31

శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ, సంజీవయ్య దళిత కుటుంబంలో పేదరికంలో పుట్టి, అట్టడుగు స్థాయి నుండి ఎదిగి దేశంలోనే మొదటి దళిత సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ సీఎం, కేంద్ర మంత్రిగా పదవులు అధిరోహించి సమాజానికి తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com