పిఎం సూర్య ఘర్ లక్ష్యాలు సాధించాలి.

0
187

గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు అధికారులను ఆదేశించారు.

ల్యాండ్ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని, ప్రతి వారం ప్రగతి నివేదిక రావాలని స్పష్టం చేశారు.మార్చి 31 లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొన్ని గ్రామాల్లో 100% సూర్య ఘర్ అమలు లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.

📊 ప్రస్తుత ప్రగతి

▪️ రిజిస్ట్రేషన్లు: 18,285

▪️ సోలార్ ఏర్పాటు గృహాలు: 6,165.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-06 12:27:27 0 192
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 135
Andhra Pradesh
Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.
కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు కొందరు...
By Pagadala Venkateswar 2026-02-08 11:35:08 0 138
Telangana
ప్రజల చెంతకి ప్రజావాణి, ప్రజల నుండి విశేష స్పందన... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గా ప్రజల చెంతకే ప్రజావాణి కార్యక్రమం...
By Gangaram Rangagowni 2026-01-12 08:22:36 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com