సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|

0
198

సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో స్ట్రైకర్ మాకో ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆస్పత్రి చైర్మన్ అనిల్ కృష్ణ,ఎండి హరికృష్ణ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోబోటిక్ యంత్రం పనిచేసే తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల మాదిరిగానే వైద్యరంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహించడం మంచి పరిణామం అని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఉద్దేశంతో నూతనంగా తీసుకువచ్చిన రోబోటిక్ యంత్రం మూలంగా అనేక సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. వైద్యుల సమయం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారు మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 273
Business & Finance
Goa Hospitality Sector Attracts New Investments
Goa's hospitality industry is attracting fresh investments in hotels, resorts, and luxury...
By Navya Sree 2026-07-06 07:46:12 0 94
Andhra Pradesh
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు* *4...
By Chennaiah Kati 2026-02-23 07:53:11 0 223
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 198
Andhra Pradesh
46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి...
By John Baji 2026-02-04 05:09:33 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com