గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా

0
127

మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆప్కాస్ వర్కర్ల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు లకు పెంచాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మృత కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
Andhra   CM Chandrababu Naidu Tours Nandyala District Today డోన్ నియోజకవర్గంలో రైతులకు...
By Pagadala Venkateswar 2026-03-09 06:08:38 0 76
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 126
Telangana
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే
హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు...
By VIKRAM RATHOD 2025-12-13 08:05:20 0 361
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com