జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు

0
75

తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

‎విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

‎నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.

‎కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ పేరుతో, పిల్లర్లను రిపేర్ చేయించకుండా నాటకాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు.

‎ఈ విచారణ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ, న్యాయపరమైన షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

‎గతంలో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగిస్తూనే, ఇప్పుడు ఏకంగా నివేదికనే కొట్టివేసింది.

Search
Categories
Read More
Telangana
కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందనలు : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒకినోవా డ్రైగన్ హార్ట్స్ మార్షల్...
By Sidhu Maroju 2025-12-01 13:48:11 0 235
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకుని...
By Benguluri Madhubabu 2026-01-22 11:38:04 0 248
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:02:40 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com