జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు

0
118

తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

‎విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

‎నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.

‎కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ పేరుతో, పిల్లర్లను రిపేర్ చేయించకుండా నాటకాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు.

‎ఈ విచారణ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ, న్యాయపరమైన షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

‎గతంలో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగిస్తూనే, ఇప్పుడు ఏకంగా నివేదికనే కొట్టివేసింది.

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Rural Development and Panchayats
Puducherry continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 13:22:55 0 59
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక !!
కర్నూలు : కలెక్టరేట్ :: ఈ రోజు సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియం నందు , ప్రజా...
By Hari Krishna 2025-12-22 08:37:16 0 220
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 307
Odisha
Weather Alert: Kalabaisakhi Storms to Provide Brief Relief
While day temperatures in Western Odisha districts like Bolangir and Sambalpur soared past...
By Dunna Jessicaruth 2026-05-15 11:33:06 0 150
Andhra Pradesh
పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం
పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం...
By Kothuru Murali 2026-04-10 04:39:18 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com