రైతులకు అండగా ఉంటాం : బిజెపి నాయకులు

0
150

కర్నూలు సిటీ : 

రైతులకు అండగా కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ నాయకులు..!!

బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జనతా వారధి” కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి,ఆయా సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

 అలాగే కలెక్టర్ గారితో ఈ సమస్యలపై చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరగా, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ,కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు బసవరాజు మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 160
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:48 0 35
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:52:50 0 114
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:41 0 45
Andhra Pradesh
సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా
 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:04:42 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com