పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత

0
147

పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన కూడళ్లు అన్నీ కూడా జనాలు లేక బోసిపోయాయి. కొంతమంది ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ప్రస్తుతం 20 డిగ్రీలు చలి ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా సంక్రాంతి పండుగ అయిపోయిన అనంతరం చలి తగ్గుతుంది. కానీ ఈ సంవత్సరం రోజురోజుకు చలి తీవ్రత ఎక్కువ కావడంతో వాతావరణం పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు# కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 73
Andhra Pradesh
APK ఫైల్స్ లింకును ఎవరు కూడా క్లిక్ చేయకండి : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లాAPK ఫైల్స్ లింకులను ఎవరూ కూడా క్లిక్ చేయకూడదు.... మీ ఫోన్ లు హ్యాక్...
By Hari Krishna 2026-01-19 14:58:37 0 151
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 106
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com