మదనపల్లి: మాయల మరాఠీ గ్యాంగ్పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు.
Posted 2026-06-15 06:34:52
0
53
ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణమ నాయుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు మౌనిక, ఉమ ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. పురిటి బిడ్డలతో సహా తమ కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తులను కాజేశారని, కుటుంబాల్లో కలహాలు సృష్టించి భార్యాభర్తలను విడదీసేలా చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
APPSC Group 1: ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల.
హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్సీ...
Karnataka Opposes Tata Power Distribution Entry
The Karnataka Cabinet has decided to oppose Tata Power's proposed entry into the state's...
Formal Request Submitted for 100-Bed ESI Hospital in Vasanthanarasapura Industrial Area
In a significant step toward enhancing healthcare infrastructure for the industrial workforce, a...
ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం - ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ముఖ్యమైన నిర్ణయం...