చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం

0
418

చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి, నిమ్మకాయలు, అక్షింతలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

Haha
1
Search
Categories
Read More
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 114
Telangana
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్
ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్...
By Mittapelli Saketh 2026-01-25 08:31:06 0 281
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...
By Gadiyapudi Narendra 2025-12-28 16:34:39 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com