ప్రజా పరిష్కార వేదికలో అర్జీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే

0
62

కర్నూలు సిటీ : కర్నూలు : 

ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న ఓర్వకల్లు రిలయన్స్ - బేవరేజెస్ క్యాంప కోలా కంపెనీ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని.. పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఇండస్ట్రియల్ ప్రకారం ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే కాల్వ మరియు హుసేనాపురం ప్రజలకు ఇచ్చిన ఇల్లస్థలములలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్లు వేస్తున్నారని, వారికి ముందు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేయాలని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులతో కలిసి వీటిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీని అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు, రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
 

Search
Categories
Read More
Business
Cabinet Approves Employment Linked Incentive Scheme
Union Cabinet approves the Employment Linked Incentive (ELI) Scheme aimed at supporting job...
By Bharat Aawaz 2025-07-03 08:38:44 0 2K
Bharat Aawaz
Mumbai Senior Doctor Trapped in “Digital Detention” & Swindled of ₹3 Crore
A 70-year-old doctor from Mumbai was tricked into believing her bank accounts were frozen due to...
By Citizen Rights Council 2025-06-28 12:45:55 0 1K
Madhya Pradesh
Tridev the Elephant Rewilded in Madhya Pradesh
Madhya Pradesh has ended the practice of keeping elephants in captivity following a High Court...
By Pooja Patil 2025-09-15 06:02:37 0 151
Andhra Pradesh
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు...
By Kothuru Murali 2026-01-29 09:03:52 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com