ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు

0
146

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం సమీక్షించారు.హైదరాబాదు నుండి లక్షకి పైగా వాహనాలు విజయవాడ వైపు వచ్చినట్లు అంచనా,ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా వాహనాలు తిరుగు ప్రయాణం అయ్యాయని ఆమె తెలిపారు.ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి చర్యలు చేపట్టామని తెలిపారు.ఇబ్రహీంపట్నం వద్ద నాలుగు లైన్లుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ బ్రిడ్జిల కారణంగా కేవలం రెండు లైన్లు గా వెళ్ళటంతో రింగ్ సెంటర్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్ కంట్రోల్ చేసామని తెలిపారు.అందరూ క్షేమంగా ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
By Mobbu Venkatramana 2026-01-23 05:06:24 0 604
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-05 11:13:23 0 166
Andhra Pradesh
దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్...
By Rajini Kumari 2026-02-28 12:46:40 0 118
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ....
వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ.... భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి...
By Gujile Ramu 2026-05-14 10:25:55 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com