కాలువ పూడికతీతలో అవినీతి: విచారణకు సామాజిక కార్యకర్తల డిమాండ్

0
85

పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఒక సంవత్సరంలోనే మూడుసార్లు పూడికతీత పనులు చేయడం కాంట్రాక్టర్లకు ఆదాయం చూపించడమేనని, వర్షం పడగానే మట్టి తిరిగి కాలువలో పడి పేరుకుపోతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని వారు తెలిపారు. వెంటనే మున్సిపల్ ప్రత్యేక అధికారి ఈ పనులను పరిశీలించి, జరుగుతున్న అవినీతిపై పూర్తి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Himachal Pradesh
Tragedy on Taklech-Kashapat Road: Six Lives Lost in Shimla
A devastating road accident in the Shimla district has left the community in mourning after a...
By Lokeshwari Panthadi 2026-06-27 09:03:18 0 78
SURAKSHA
తెలంగాణ మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ
తెలంగాణ మహిళా పోలీసులు ఈరోజు కాలేజీ బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం, మహిళా...
By Kalaga Sailaja 2026-07-06 05:13:15 0 54
Andhra Pradesh
ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది.
అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది  మహిళా ప్రయాణికులు దురుసుగా...
By Pagadala Venkateswar 2026-06-25 06:22:40 0 46
Andhra Pradesh
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-27 06:53:45 0 169
SURAKSHA
WB Ex-Police: Heroes Without Uniform But With Heart
Yesterday retired WB police officers continue as heroes without uniform. Orphan children got...
By Kalaga Sailaja 2026-07-03 13:26:10 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com