పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు

0
56

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి వద్ద శుక్రవారం ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. రైతులు జమ్రుద్, కుమారస్వామి, నాగరాజు, నరసింహులు, చెంగల్రాయులు, చిన్నబ్బ తదితర రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగు విరిచేసింది. ఈ సంఘటనతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ వైద్యుల వైద్య నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డి.ఎం.హెచ్. ఓ కార్యాలయం దగ్గర ధర్నా
చీరాల: చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం పండిలనేని సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-28 12:00:36 0 99
Andhra Pradesh
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
By Pagadala Venkateswar 2026-01-23 06:23:42 0 57
Bihar
मुख्यमंत्री महिला रोजगार योजना: महिलाओं को नए अवसर
मुख्यमंत्री महिला रोजगार योजना (#WomenEmployment) के तहत सरकार ने महिलाओं को स्वरोज़गार और रोजगार...
By Pooja Patil 2025-09-11 06:47:11 0 371
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 939
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com