రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్

0
277

రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక-కొరాట పంప్ హౌస్‌ను ప్రారంభించి, ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Puducherry
Heritage Revived: Grand Canal Restoration Phase II
The iconic Grand Canal, which historically divides the French and Indian Quarters, is undergoing...
By Dunna Jessicaruth 2026-05-14 11:02:12 0 60
Andhra Pradesh
Nadendla Manohar: ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.
ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్న...
By Pagadala Venkateswar 2026-01-20 06:09:31 0 134
Andhra Pradesh
ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం...
By Kothuru Murali 2026-01-04 11:12:06 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com