విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
Posted 2026-01-15 14:27:00
0
167
విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. ఈ కిట్లలో భాగంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లతో పాటు ఏకరూప దుస్తులు , స్కూల్ బ్యాగ్, నాణ్యమైన బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్ వంటి 22 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...
...
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు...
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు...
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...