విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
Posted 2026-01-15 14:27:00
0
168
విద్యార్థులకు గుడ్న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. ఈ కిట్లలో భాగంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లతో పాటు ఏకరూప దుస్తులు , స్కూల్ బ్యాగ్, నాణ్యమైన బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్ వంటి 22 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
పుంగనూరు:పుంగునూరులో క్రాకర్స్ విక్రయాలకు అనుమతులు లేవు
పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు....
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు...
✈️ Good News for Telangana!!!!!!!!!
✈️ Good News for Telangana!
Travel, opportunities, and growth are coming closer home ❤️...
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...