మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం

0
126

మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. స్థానిక ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న విగ్నేష్, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే యువకుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

Search
Categories
Read More
Rajasthan
“RIICO की नई जमीन योजना: उद्योग विकास या विवाद
RIICO ने #RisingRajasthan सम्मेलन बाद नई जमीन आवंटन योजना चालू करी। इस पांचवी राउंड में ७९...
By Pooja Patil 2025-09-12 04:36:52 0 421
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 111
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
By Kothuru Murali 2026-02-14 14:40:34 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com