డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ

0
130

నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి టీమ్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ రవినాయక్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గంటలోపే ఆసుపత్రికి చేర్చితే ప్రభుత్వం నుంచి రూ. 25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత, పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
By John Baji 2026-01-01 03:25:30 0 127
Andhra Pradesh
100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు.
🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్...
By John Baji 2026-01-11 04:34:04 0 143
Andhra Pradesh
కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత...
By Kothuru Murali 2026-04-01 05:57:57 0 62
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com