పుంగనూరు: 30 గ్రామాలు జరుపుకునే అతిపెద్ద జాతర.

0
143

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట పంచాయతీ, కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన రెండు రోజుల పాటు మసెమ్మ జాతర జరగనుంది. ఈ జాతరలో 30 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. అమ్మవారి ఊరేగింపు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థులు ఈ విషయాన్ని గురువారం తెలిపారు# కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల :
కర్నూలు : *ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్*ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు 13...
By Hari Krishna 2026-01-03 16:20:38 0 198
Telangana
కరీంనగర్ జూబ్లీ నగర్ లో
కరీంనగర్ : చిన్నారులకు వీడ్కోలు 
By Sunka Santhosh 2026-04-04 19:18:02 1 989
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 46
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం...
By Benguluri Madhubabu 2026-02-24 14:29:49 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com