నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్

0
133

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై ప్రాంతంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ మెరుపు దాడిలో, నిందితుల వద్ద నుంచి రూ. 24,000 నగదు, నాలుగు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో...
By Ratna Sekhar 2026-02-28 19:30:29 0 1K
Andhra Pradesh
ఏపీ జనాభా పథకం: దూరదృష్టి నిర్ణయమా? రాజకీయ వ్యూహమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా తగ్గుదల భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని భావిస్తూ, మూడో బిడ్డకు...
By Babitha Babitha 2026-05-22 06:13:08 0 36
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 37
Andhra Pradesh
వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్...
By Gadiyapudi Narendra 2026-02-20 16:23:27 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com